రాష్ట్రాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లాల్లో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు…
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం ఆమోదం తెలిపిన ఈ…
రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, నిబంధనల ప్రకారమే తెలంగాణ అధికార యంత్రాగం వ్యవహరిస్తున్నప్పటికీ కృష్ణా జలాలపై ఆంధ్రా పార్టీల నేతలు, ఇంజినీర్లు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. లెక్కలు పక్కాగా…
రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సచివాలయం సీ బ్లాకులో మంత్రులతో అత్యవసర సమావేశం…
నగరంలోని రవీంద్రభారతిలో జరిగిన కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి(కాకా) సంస్మరణ సభకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరై పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా…
మిషన్ కాకతీయను ఒక ప్రజా ఉద్యమంలా మలుస్తామని, ఊరి పండుగలా పూడిక తీసే కార్యక్రమం ఉంటుందని, ఇంకా చెప్పాలంటే గణేష్ నిమజ్జనంలా గ్రామంలోని చిన్నాపెద్దా అంతా పాల్గొనేలా…
నల్లగొండ జిల్లా బీబీనగర్ సమీపంలోని రంగాపూర్ వద్ద అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం బీబీనగర్ నిమ్స్ ను ముఖ్యమంత్రి…
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. కేంద్రమంత్రులు బీరేంద్రసింగ్, సంతోష్ గంగ్వార్, బండారు దత్తాత్రేయ, సుజనాచౌదరిలను కలిసి వివిధ అంశాలపై చర్చలు జరిపారు.…
సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ…