mt_logo

మహిళా జర్నలిస్టుల కెమెరాలు గుంజుకొని, భౌతిక దాడికి పాల్పడటం దుర్మార్గం: హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద రేవంత్ అనుచరులు దాడి చేయడాన్ని మాజీ మంత్రి తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో…

రేవంత్ ‘పాప పరిహారానికి’.. రేపు యాదాద్రికి హరీష్ రావు

ఆగస్టు 15 లోగా రైతులందరికి రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పినందుకు పాప పరిహారం కోసం,…

రైతులకు రేవంత్ చేసిన చీటింగ్‌పైన బీఆర్ఎస్ పార్టీ ఫైటింగ్ ఆగదు: కేటీఆర్

రవ్వంత రుణమాఫీ చేసి కాంగ్రెస్ నాయకులు కొండంత డబ్బా కొట్టుకున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రుణమాఫీ అంశంలో ముఖ్యమంత్రికి, మంత్రులకు అసలు సయోధ్య…

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విషజ్వరాలకు బలవుతున్న ప్రజలు: హరీష్ రావు

డెంగీ, మలేరియా, గన్యా వంటి విషజ్వరాలతో రాష్ట్రం వణుకుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. డెంగీ…

కాంగ్రెస్ పాలనలో నిధులు లేక కునారిల్లుతున్న గ్రామ పంచాయతీలు: హరీష్ రావు

నిధులు విడుదల చేయకపోవడంతో విధులు నిర్వహించడం కష్టంగా మారిందని ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండలానికి చెందిన 16 మంది పంచాయతీ కార్యదర్శులు సామూహికంగా సెలవులు పెట్టే దుస్థితి…

రైతులందరికి రుణమాఫీ చేయాలి.. ఈనెల 22న బీఆర్ఎస్ ధర్నా

రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ 22వ తేదీన అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో భారత రాష్ట్ర…

రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు: హరీష్ రావు

రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క రూ. 31 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేసినట్టు చెప్పడం హాస్యాస్పదం అని మాజీ మంత్రి…

మానసిక రుగ్మత నుంచి రేవంత్ త్వరగా కోలుకోవాలి: కేటీఆర్

రాజీవ్ గాంధీ విగ్రహం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజే…

మేఘా ఇంజనీరింగ్ సంస్థపైన రేవంత్‌కు ఎందుకంత ప్రత్యేక ఆసక్తి?: కేటీఆర్

మేఘా ఇంజనీరింగ్ సంస్థపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపుతున్న ప్రత్యేక ఔదార్యంపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘా…

సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండటమే చారిత్రక న్యాయం: రాహుల్ గాంధీకి తెలంగాణ బుద్ధిజీవుల లేఖ

సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండటమే చారిత్రక న్యాయమని తెలంగాణకు చెందిన పలువురు బుద్ధిజీవులు, కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు లోక్‌ సభలో ప్రతిపక్ష నేత,…