mt_logo

నిరుపేద మెడిసిన్‌ విద్యార్థికి అండగా నిలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిరుపేద వైద్య విద్యార్థి చదువుకు చేయూతనిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి…

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించారు. వరంగల్‌, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.…

తెలంగాణలో ఇక జనన, మరణ ధ్రువ పత్రాలు 24 గంటల్లోనే

తెలంగాణలో ఇకనుండి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను 24 గంటల్లోనే జారీ చేయనున్నారు. మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు…

కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను పర్యవేక్షించిన సీఎం కేసీఆర్

కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ, త్వరితగతిన సెక్రటేరియట్…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు 5 రూపాయలకే భోజనం : మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ లోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకు, సహాయకులుగా వచ్చే వారికి ప్రభుత్వం 5 రూపాయలకే నాణ్యమైన చక్కటి భోజనం పెట్టే సౌకర్యం కల్పించనుంది. మంగళవారం అందుకు…

భూగర్భ జలాల పరిరక్షణ మనందరి బాధ్యత : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ప్రపంచ నీటి దినోత్సవాలను పురస్కరించుకొని జల మండలి, గాంధీజ్ఞాన్ ప్రతిష్టన్ సంయుక్త ఆధ్వర్యంలో భూగర్భ జలాల పరిరక్షణ అవగాహన కార్యక్రమం వ్యవసాయ శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో…

మతం పేరిట రెచ్చగొడితే ఊరుకునేది లేదు : మంత్రి కేటీఆర్ హెచ్చరిక

రాష్ట్రంలో మ‌తం పేరుతో కలహాలు సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తే ఊరుకోమని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ హెచ్చ‌రించారు. శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో క‌ఠినంగా…

ఎన్డీఏ ప్రభుత్వమా ఎన్పీఏ ప్రభుత్వమా : మంత్రి కేటీఆర్ ఫైర్

మంగళవారం సోషల్ మీడియా వేదిక‌గా రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ … కేంద్ర స‌ర్కార్ విధానాల‌పై మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం తారా స్థాయికి చేరింద‌ని, గ‌డిచిన…

బహదూర్‌పుర మల్టీలెవెల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ నగరాన్ని సిగ్నల్‌ ఫ్రీగా చేసేందుకు చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ఫలాలు విడుతల వారీగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఎస్‌ఆర్‌డీపీ మొదటి దశలో చేపట్టిన 47…

రాయదుర్గంలో స్కైవాక్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రాయదుర్గం మెట్రోస్టేషన్‌, రహేజా మైండ్‌స్పేస్‌ ఐటీ కారిడార్‌ను కలుపుతూ కిలో మీటరు పొడవున మైండ్‌ స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ ఆర్‌ఈఐటీ రూపకల్పన చేసిన స్కై వాక్‌ను సోమవారం…