mt_logo

విభజన సమస్యలపై 23న కేంద్ర హోంశాఖ సమావేశం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 23న సమావేశం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశానికి సంసిద్ధంగా ఉండాలని కోరుతూ…

పొరుగు రాష్ట్రాల ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు

తెలంగాణ ప్రభుత్వ దవాఖానలో పురుడు పోసుకుంటున్న పొరుగు రాష్ట్రాల ఆడబిడ్డల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక…

జవహర్‌నగర్‌ వ్యర్థాల నుండి 44 మెగావాట్ల విద్యుత్

రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌లో 24 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం…

ఈ నెల 20న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్

గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ప్రధానంగా రవాణా సౌకర్యం, వాహన కాలుష్యాన్ని తగ్గించడం, సిగ్నల్‌ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగు పరచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వాహనదారులు గమ్యస్థానానికి…

నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీసింది.. మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలి : మంత్రి కేటీఆర్

పురోగమనం దిశగా పయనిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు నిర్ణయంతో దారుణంగా దెబ్బతీశారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్…

నిజాం కాలేజ్ సమస్యపై స్పందించిన మంత్రి కేటీఆర్

నిజాం కాలేజ్ డిగ్రీ విద్యార్థినుల ఆందోళనపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. హాస్టల్ అలాట్మెంట్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. తాను…

కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్

ఈ వానాకాలం కోటీ యాబై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో యాబై లక్షలు ఇతర అవసరాలకు తీసుకోగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో ప్రక్రియ…

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రల సంచలన వీడియోలు విడుదల చేసిన సీఎం కేసీఆర్

దేశంలో ప్రజాస్వామ్య హననం జరుగుతున్నదని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగేతర శక్తులు చెలరేగిపోతుంటే దేశ భవిష్యత్తు…

అభివృద్ధికి ప్రజలు సహకరించాలి : మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి జిల్లా అభివృద్ధికి ప్రజలు పూర్తి సహకారాలు అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. గురువారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.…

రైతు సమస్యకు క్షణాల్లో స్పందించిన మంత్రి కేటీఆర్

ఎవ్వరు ఎలాంటి సహాయం అడిగినా సహాయం చేసేందుకు ముందుంటారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. తాజాగా ఓ రైతు తన కష్టాన్ని చెప్పుకోవటం.. మంత్రి కేటీఆర్…