ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 23న సమావేశం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశానికి సంసిద్ధంగా ఉండాలని కోరుతూ…
తెలంగాణ ప్రభుత్వ దవాఖానలో పురుడు పోసుకుంటున్న పొరుగు రాష్ట్రాల ఆడబిడ్డల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక…
రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో జవహర్నగర్ డంపింగ్ యార్డ్లో 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం…
గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ప్రధానంగా రవాణా సౌకర్యం, వాహన కాలుష్యాన్ని తగ్గించడం, సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగు పరచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వాహనదారులు గమ్యస్థానానికి…
పురోగమనం దిశగా పయనిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు నిర్ణయంతో దారుణంగా దెబ్బతీశారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్…
నిజాం కాలేజ్ డిగ్రీ విద్యార్థినుల ఆందోళనపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. హాస్టల్ అలాట్మెంట్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. తాను…
దేశంలో ప్రజాస్వామ్య హననం జరుగుతున్నదని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగేతర శక్తులు చెలరేగిపోతుంటే దేశ భవిష్యత్తు…
వనపర్తి జిల్లా అభివృద్ధికి ప్రజలు పూర్తి సహకారాలు అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కోరారు. గురువారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.…