భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి (జూన్ 28) సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని…
సీఎం కేసీఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న విద్యా హబ్ దేశానికే తలమానికంగా నిలువనుంది. గజ్వేల్ ఎడ్యుకేషన్ హాబ్ కి ప్రభుత్వం రూ.146…
రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలు మంగళవారం(జూన్ 28) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను…
ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలవుతుందని, అది తెలంగాణ నుండే ప్రారంభమవుతుందేమో అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి…
హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్తో కలిసి ప్రభుత్వం లక్షల మంది ఆకలి తీర్చడం జరుగుతున్నదని, పేదల ఆకలి తీర్చడంలో సహాయపడుతున్నందుకు సంతోషంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ…
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. శుక్రవారం రాత్రికి కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో…
అగ్నిపథ్ రద్దు చేయాలంటూ జరిగిన ఆందోళనలో సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కాల్పుల్లో చనిపోయిన దామెర రాకేశ్ సోదరుడు రామ్ రాజ్కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు…
ట్రాఫిక్ సిగ్నల్స్ వెహికిల్స్ రద్దీ లేకపోయినా వాహనదారులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు…