mt_logo

తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం వచ్చే వంగడాలను సృష్టించండి : మంత్రి హరీష్ రావు

రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేసేలా ప్రోత్సహించే బాధ్యత వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సూచించారు. ఆయిల్ సీడ్,…

ప్రారంభానికి సిద్దమవుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఫార్మాసిటీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ ప్రారంభానికి సిద్ధమవుతోంది. రోడ్లు, లైట్ల ఏర్పాటు పనులు దాదాపు పూర్తవగా.. వ్యర్థ జలాల శుద్ధి ప్లాంటు (సీఈటీపీ)…

రైతన్నలకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు : మంత్రి కేటీఆర్

జాతీయ రైతుల దినోత్స‌వం సంద‌ర్భంగా అన్న‌దాత‌ల‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో వ్య‌వ‌సాయ రంగంలో తెలంగాణ అద్వితీయ…

నేడు పీవీ నరసింహారావు 17వ వర్ధంతి.. నివాళులు అర్పించిన పలువురు నాయకులు

భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు 17వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా.. నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞాన‌భూమి వ‌ద్ద గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ తోపాటు, మంత్రులు, కుటుంబ…

పీయూష్ గోయల్.. తెలంగాణకు క్షమాపణ చెప్పండి : మంత్రి హరీశ్‌రావు

ధాన్యం కొనుగోలుపై స్పష్టత కోసం ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందంపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు తీవ్ర…

హైదరాబాద్ పై ఆర్‌ఎస్‌ఎస్‌ మతవిద్వేషం… భాగ్యనగర్ అంటూ ట్వీట్.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు

హైదరాబాద్ నగరంపై మరోసారి మతం పేరుతో విషం కక్కేందుకు సిద్ధమైంది ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ పేరు మార్పుపై ఆర్‌ఎస్‌ఎస్‌ చిచ్చు రాజేసింది. వచ్చే ఏడాది…

నాలుగు మండలాల్లో దళితబంధుకు 250 కోట్లు విడుదల

దళితబంధు పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో 250 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను దళితబంధును ప్రయోగాత్మకంగా అమలుచేయనున్న నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాలకు…

విజయాల బాటలో విమెన్-హబ్

మహిళా వ్యాపారవేత్తలు స్థాపించే స్టార్టప్ కంపెనీలకు తోడ్పాటు అందించాడనికి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిసున్న ఇంక్యుబేటర్ విమెన్-హబ్ విజయవంతం అవుతోంది. ఇప్పటికి రెండు బ్యా బేలో స్టార్టప్ కంపెనీలను…

కార్యకర్త కుమార్తె వివాహానికి 3 లక్షల ఆర్థిక సహాయం చేసిన మంత్రి కేటీఆర్

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అందరికంటే ఒక అడుగు ముందే ఉంటారు. తాజాగా కార్యకర్త కుమార్తె వివాహానికి 3లక్షల ఆర్థికం సహాయం…

ధాన్యం కొనుగోలుపై లిఖిత పూర్వక హామీకి పట్టు

వానాకాలం ధాన్యం సేకరణపై స్పష్టత కోసం ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రుల బృందం, టీఆర్ఎస్ ఎంపీలు మంళవారం కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌తో సమావేశం అయ్యారు. సుమారు…