mt_logo

420 హామీల నుండి ప్రజలని డైవర్ట్ చేసేందుకే రేవంత్ ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతుండు: కేటీఆర్

జగిత్యాలతో బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సిగ్గు…

గాంధీ ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్ నాయకుల అరెస్టుని ఖండించిన హరీష్ రావు

గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్‌ను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా ఇతర విద్యార్థి నాయకులను అరెస్టు చేయడాన్ని…

Unemployed youth protest: High tension prevails at Gandhi Hospital

High tension prevails at Gandhi Hospital due to the ongoing hunger strike led by Mothilal Naik, leader of the unemployed…

Congress high command to put a hold on Revanth Reddy’s one-upmanship

The Congress party leadership, which had given full autonomy to PCC chief and CM Revanth Reddy until the Lok Sabha…

AP govt intensifies efforts to woo industries and companies in Telangana

The newly formed government in Andhra Pradesh (AP) is actively monitoring industries investing in Telangana. Industry sources reveal that AP…

కేంద్రం తెచ్చిన కొత్త న్యాయ చట్టాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతంగా మారాయి: వినోద్ కుమార్

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త న్యాయ చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉన్నాయని ఆరోపిస్తూ.. తెలంగాణ భవన్‌లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రెస్ మీట్…

విద్యుత్ బిల్లుల వసూలును అదానీకి అప్పగించేందుకు కుట్ర జరుగుతుంది: జగదీష్ రెడ్డి

విద్యుత్ బిల్లుల వసూలును ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు తీసుకోబోతుంది.. గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చినా విద్యుత్ రంగాన్ని ప్రైవేట్…

నిరుద్యోగులకు బీఆర్ఎస్ పూర్తి అండ.. మోతీలాల్‌కు ఏం జరగక ముందే ప్రభుత్వం స్పందించాలి: హరీష్ రావు

గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్‌ను పరామర్శించిన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు…

ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వాల మధ్య లంచం తీసుకునే అవకాశముంటుందా: విచారణ కమీషన్‌కు జగదీష్ రెడ్డి లేఖ

విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమీషన్‌కు మెయిల్ ద్వారా తన అభిప్రాయాన్ని పంపానని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్‌లో…

CM Revanth and ministers’ prolonged stay in Delhi hindered governance in Telangana

Neglecting the governance, Chief Minister Revanth Reddy has been stationed in Delhi for the past five days, deeply engaged in…