mt_logo

ఓట్లప్పుడే కాదు.. కష్టంలోనూ పట్టించుకోవాలి- ఎర్రబెల్లి

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మంచి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని, కరోనాతో ఒకరిద్దరికి తప్ప మిగతా వారికి పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవని పంచాయితీ రాజ్ శాఖామంత్రి…

మత్స్యకారుల ముఖాల్లో సంతోషం – జగదీష్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యకారుల ముఖాల్లో సంతోషం నింపారని, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ధృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి…

వానాకాలం సాగులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్!

ఒకప్పుడు సాగునీరు లేక నెర్రెలు బారిన ఈ నేల నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో నదీ జలాలు పారుతూ వ్యవసాయంలో సరికొత్త రికార్డులు సృస్టిస్తున్నదని మంత్రి కేటీఆర్…

అంబులెన్సులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పది నియోజకవర్గాలకు గాను అంబులెన్స్ లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రారంభించారు.…

పేదల అభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్ పాలన: జగదీష్ రెడ్డి

సమస్యలు ఎదురైనా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగవని, పేదల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట…

పీవీకి భారతరత్న ఇవ్వాలి: మాజీ ఎంపీ కవిత

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యుత్తమ పురస్కారం భారతరత్న ఇవ్వాలని మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. పీవీ జయంత్యుత్సవాల్లో భాగంగా…

కాలుష్య రహిత ఫార్మాసిటీ!

ఫార్మా సిటీలో కొనసాగుతున్న మౌలిక వసతుల నిర్మాణం, కంపెనీల నుండి వస్తున్న వివిధ అంశాలపై మంగళవారం టీ ఫైబర్ కార్యాలయంలో పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ కేటీఆర్ సమీక్షా…

ఏసీబీ కస్టడీలో కీసర ఎమ్మార్వో!

రూ.1 కోటీ పది లక్షలు లంచం తీసుకుంటూ ఇటీవల పట్టుబడ్డ కీసర ఎమ్మార్వో నాగరాజును మంగళవారం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నాగరాజుతో పాటు రియల్టర్లు అంజిరెడ్డి,…

సెప్టెంబర్ 1 నుండి నూతన విద్యాసంవత్సరం

సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి నూతన విద్యాసంవత్సరం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్…

కోనసీమను తలపిస్తున్న తెలంగాణ పల్లెలు!

ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఈరోజు కొండపోచమ్మ సాగర్ లో చేపపిల్లలు వదిలారు. ఈ సందర్భంగా…