పాడి పరిశ్రమ విస్తరణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.246 కోట్లతో విజయ మెగా డెయిరీ పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో…
రోజురోజుకీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి పోతుండటంతో వాహనదారులు ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహన…
చదువులు, మార్కులు, ర్యాంకుల వెంట పరుగెత్తుతున్న నేటి తరం విద్యార్థులకు తినే తిండి ఎక్కడి నుండి వస్తుంది..దానికి రైతులు ఎంత కష్టపడతారు అనేవి స్వయంగా విద్యార్థులే తెలుసుకునేలా…
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారకార్థం తన స్వస్థలం హనుమకొండ జిల్లా వంగర గ్రామంలో నిర్మించనున్నపీవీ విజ్ఞాన వేదిక పార్క్, పీవీ విజ్ఞాన కేంద్ర మ్యూజియం,…
ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని, “నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం…
భవిష్యత్ తరాలకు మనం చేసిన పోరాటం, మన మహత్తర సంస్కృతి, చరిత్ర, వైతాళికులను పరిచయం చేసే ప్రక్రియ సుదీర్ఘ పోరాటం, అసమాన త్యాగాల తరువాత సిద్ధించిన తెలంగాణ…