mt_logo

పెండింగ్‌లో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది : సీఎస్ శాంతికుమారి

రియల్ ఎస్టేట్ ప్రతినిధులతో సీఎస్ శాంతికుమారి భేటీ  సమస్యలు వివరించిన ప్రతినిధులు  హైదరాబాద్: రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర స్థాయి సమన్వయ…

అకాల వ‌ర్షంతో పంట న‌ష్ట‌పోయిన రైతుల ఖాతాల్లోకి 304 కోట్లు

తెలంగాణ అంటేనే దేశంలో అంద‌రికీ గుర్తొచ్చేది కిసాన్ స‌ర్కార్. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ‌గానే సీఎం కేసీఆర్ అత్య‌ధిక మంది రైతులు ఆధార‌ప‌డ్డ వ్య‌వ‌సాయ‌రంగంపైనే దృష్టిపెట్టారు. ప్ర‌పంచ‌మే అబ్బుర‌ప‌డేలా…

సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో దేశమే ఆశ్చర్యపోతుంది: మంత్రి కేటీఆర్

దళిత బంధు పథకానికి  రెండో విడుతగా రూ.17 వేల 700 కోట్లు వేములవాడ నియోజకవర్గంలో 2,859.34 ఎకరాలకు పోడు పట్టాల పంపిణీ సిరిసిల్ల నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ,…

రైతు బంధు మరియు రైతు బీమా పథకాలు కావాలి… తమిళనాడు రైతుల డిమాండ్‌

రైతుల పెట్టుబడి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నదని.  రైతుకు పంట సమయంలో పెట్టుబడి తెచ్చుకొని అప్పుల పాలయ్యే క్షోభను తప్పించి ప్రభుత్వమే…

సింగరేణి ఉద్యోగుల పిల్లలకు గుడ్ న్యూస్ చెప్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

వైద్య విద్య చదవాలనుకునే తెలంగాణ సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్…

2001లో ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతుల గుండెల్లో చిరస్మరణీయ ముద్ర వేసుకున్న సీఎం కేసీఆర్

నిజామాబాద్: సీఎం కేసీఆర్  2001 లో ఇచ్చిన మాట నిల బెట్టుకొని రైతుల గుండెల్లో చిరస్మరణీయ ముద్ర వేసుకున్నారని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.  గురువారం…

చెట్లను సంరక్షించుకోవడం మనందరి బాధ్యత

సీఎం కేసీఆర్ వల్ల రాష్ట్రంలో పచ్చదనం పెరిగింది హరితహారం గొప్ప కార్యక్రమం వేల్పూర్: సరిగ్గా 8 సంవత్సరాల క్రితం (6-7-2015) వ తేదీన  మొదటి విడత హరితహారం…

వార్డు కార్యాలయ వ్యవస్థను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి – మంత్రి కేటీఆర్

గత నెల జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన వార్డు కార్యాలయ వ్యవస్థ పైన పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్…

రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు

రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రానున్నాయి. కాలేజీలకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల్, నారాయణపేట, ములుగు,…

మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ వార్షిక నివేదిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై పదేళ్ల నివేదిక విడుదల

మంత్రి కేటీ రామారావు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ యొక్క వార్షిక నివేదిక 2022-23 మరియు అర్బన్ తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై పదేళ్ల (2014-2023) నివేదికను బుధవారం…