mt_logo

కొత్త డ్రామాకు తెర తీస్తున్న రఘునందన్: మంత్రి హరీష్ రావు

దుబ్బాక నియోజకవర్గం భూంపల్లి అక్బర్‌పేట రోడ్ షోలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అక్బర్‌పేట మండలం ప్రభాకర్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేయడం జరిగిందని…

రామక్క పాటతో కాంగ్రెస్, బీజేపీ గుండెలు జల్లుమంటున్నాయి: మంత్రి హరీష్ రావు

దుబ్బాక రోడ్ షో లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోతో పాటు రామక్క పాటను కూడా కాంగ్రెస్, బీజేపీ నఖల్…

సబ్బండ వర్గాల అండ.. బీఆర్ఎస్

ఎన్నికల్లో గెలువడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. స్వార్ధంతో ఎన్నికల్లో ఓట్లు రాల్చుకుని గద్దెనెక్కేందుకు అడ్డదారుల్లో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయి.  కులాలను చీల్చుతూ సామాజిక…

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వివరాలతో కూడిన వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర యువతను తప్పుదోవ పట్టిస్తున్న నేపథ్యంలో గత పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగ వివరాలతో…

రైతు బంధు వేస్ట్ అంటున్నోళ్లకు ఓట్లు ఎందుకు?: సీఎం కేసీఆర్

ధరణి తీసేస్తామని, కరెంట్ 3 గంటలే ఇస్తమని, రైతు బంధు వేస్ట్ అంటున్నోళ్లకు ఓట్లు వేయొద్దని సీఎం కేసీఆర్ సూచించారు. డోర్నకల్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం…

మోటర్లకు మీటర్లు పెట్టలేదని అందుకే తెలంగాణకు నిధులు ఇవ్వలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పింది: సీఎం కేసీఆర్

హైదరాబాద్‌లో నరేంద్ర మోడీ ఏం చెప్పిండు ప్రతి మోటరుకు మీటరు పెట్టాలంటున్నడు. నేను పెట్టనన్న. అందుకే మనకొచ్చే 25 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను కట్ చేసిండని…

మళ్ళీ కాంగ్రెస్ దరిద్రపు పాలన మనకెందుకు?: సీఎం కేసీఆర్ 

ఇందిరమ్మ పాలనలోనే ఎమర్జెన్సీ వచ్చింది. మనందరికి తెలుసు. ప్రతిపక్షాలందరిని జైళ్లలో వేసి చాలా దుర్మార్గమైన చీకటి రోజులు తెచ్చినారు. మళ్ళీ ఆ దరిద్రపు పాలన మనకెందుకు.. అవసరమే…

కాంగ్రెస్ వస్తే మళ్ళీ చీకటి రోజులే: మంత్రి కేటీఆర్

సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్‌లో బీఆర్ఎస్ యువజన గర్జనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, దుబ్బాక బీఅర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

కాంగ్రెస్ పార్టీకి వచ్చేది 20 సీట్ల లోపే: మధిర సభలో సీఎం కేసీఆర్

కాంగ్రెస్ పార్టీకి మల్లా వచ్చేది 20 సీట్ల లోపే అని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. మధిర ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ…

తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంచు కేసీఆర్‌దే.. ప్రతీ ఇంచు బాగు పడాల్సిందే: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంచు భూమి అయినా కేసీఆర్ దే.. ప్రతి ఇంచు బాగుపడాల్సిందే అని సీఎం స్పష్టం చేసారు. ఎక్కడ ధాన్యం పంట పెరిగినా.. ఎక్కడ…