mt_logo

ఎమ్మెల్సీ కవిత లేఖతో కదిలిన రాజకీయ పార్టీలు

మహిళా రిజర్వేషన్ బిల్లుకు జై మహిళా బిల్లుకై కేంద్రంపై ఒత్తిడి… దేశవ్యాప్త చర్చకు లేవనెత్తిన కవితకు ప్రశంసలు హైదరాబాద్ :  మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్…

రాష్ట్రంలో భారీగా తన కార్యకలాపాలను విస్తరించనున్న లూలూ గ్రూప్.. 500 మందికి ఉపాధి

రాష్ట్రంలో తన కార్యకలాపాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ సిరిసిల్ల ఆక్వా క్లస్టర్ లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తమ…

తెలంగాణాలో తాజాగా మరో రూ. 125 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని ప్రకటించిన మలబార్ గ్రూప్

-రాష్ట్రంలో ఫర్నిచర్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన మలబార్ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కార్యకలాపాలు ప్రకటించిన  మలబార్ గ్రూప్, ఇతర రంగాల్లోనూ తన పెట్టుబడిలు…

సరికొత్త రికార్డు..ఆగస్టులో 76.3%కి చేరిన ప్రభుత్వ ఆసుపత్రిల్లో డెలివరీలు

ఆగస్టు నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 76.3 శాతం డెలివరీలు జరగడం గొప్ప విషయమని, చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్…

7 ఏళ్ల కాలంలో తెలంగాణలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం 1.87 లక్షల కోట్ల నిధులు ఖర్చు : మంత్రి పట్నం మహేందర్ రెడ్డి

వికారాబాద్ : గత 7ఏళ్ల కాలంలో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం 1 లక్ష 87 వేల కోట్ల నిధులను ఖర్చు చేసిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గనుల…

తెలంగాణలో రూ. 215 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ప్రపంచ దిగ్గజ పోర్టు ఆపరేటర్ డీపీ వరల్డ్

-మంత్రి కేటీఆర్‌తో దుబాయ్‌లో సమావేశం అయిన డీపీ వరల్డ్ సీనియర్ ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్రంలో 215 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి తన కార్యక్రమాలను విస్తరించనున్నట్లు…

తెలంగాణలో రూ. 700 కోట్ల పెట్టుబడి పెట్టనున్న యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్ఫ్కో

దుబాయిలో మంత్రి కే తారక రామారావు పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. తన పర్యటనలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇందులో భాగంగా…

తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ గెలవబోతుంది : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

సోమవారం రాజకీయ వ్యూహకర్త అయిన  ప్రశాంత్ కిషోర్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికలపై తన అభిప్రాయాన్ని తెలిపారు. తెలంగాణలో…

కరెంటు స్తంభాలను, తీగలను ముట్టుకోవద్దు:మంత్రి పట్నం మహేందర్ రెడ్డి

రంగారెడ్డి : భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలందరూ…

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు చారిత్రక అవసరం: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లును ఆమోదించాలి మహిళా బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి ఈ సమావేశాల్లో ప్రభుత్వం మహిళా బిల్లు తీసుకొస్తే మద్దతు…