mt_logo

స‌మైక్య పాల‌న‌లో క‌రువు.. స్వ‌రాష్ట్రంలో పాల‌మూరు గ‌డ్డ‌పై జ‌ల‌ద‌రువు!

స‌మైక్య రాష్ట్రంలో సాగు, తాగునీటికి పాల‌మూరు జిల్లా అరిగోస‌లు ప‌డ్డ‌ది. త‌లాపునే కృష్ణ‌మ్మ ప్ర‌వ‌హిస్తున్నా నాటి పాల‌కుల ప‌ట్టింపులేమి, నిర్ల‌క్ష్యంతో ఈ గ‌డ్డ‌పై చుక్క‌నీరు లేని ద‌య‌నీయ…

పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక, ప్రభుత్వ ఇంటి స్థలాల పట్టాల పంపిణీ

తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ సంక్షేమ పథకాల లబ్ధిదారులే.. ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నరు అనేది ఎన్నడూ చూడలేదు..అట్లాంటి పక్షపాతమే లేదు ఏ రాజకీయ పార్టీలో ఉన్న…

ఈ నెల 15న 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో గురువారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు.  ఈనెల 15న సీఎం కేసీఆర్ చేతుల…

ఈ శతాబ్దపు అతి పెద్ద మానవ విజయం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల: మంత్రి సింగిరెడ్డి

పరాయి పాలన ఒక శాపం.. స్వపరిపాలన ఒక వరం. హరిహర బ్రహ్మాదులు అడ్డుపడినా, కోటి మంది చంద్రబాబులు కొంగజపాలు చేసినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేస్తాను..…

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్.. తెలంగాణ సాగునీటి రంగంలో మరో సువర్ణాధ్యాయం

ఈ నెల ( సెప్టెంబర్) 16 న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందులో భాగంగా నార్లాపూర్ ఇన్ టేక్…

సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోలేక కాంగ్రెస్‌.. బీజేపీ చీక‌టి ఒప్పందం.. ఇది బీజేపీ నేత చెప్పిన అస‌లు నిజం!

చావునోట్లో త‌ల‌పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ అదే ఉద్య‌మ‌స్ఫూర్తితో ముఖ్య‌మంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ప‌రుగులు పెట్టిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా ప్ర‌జారంజ‌క పాల‌న అందిస్తున్నారు. దీంతో…

దేశం పేరు మార్పు పై ప‌క్కా ప‌థ‌కం ప్ర‌కార‌మే ముందుకెళ్తున్న బీజేపీ.. నిన్న‌ ప్రెసిడెంట్.. నేడు ప్రైమ్‌ మినిస్ట‌ర్ ఆఫ్ భార‌త్‌!

బీజేపీ ఏ ఎన్నిక‌ల్లోనైనా ప్ర‌జ‌ల్లో ఎమోష‌న‌ల్స్‌ను రెచ్చ‌గొట్టి గెలువాల‌ని చూస్తుంద‌నే విమ‌ర్శ బ‌లంగా ఉన్న‌ది. ఇంత‌కుముందు క‌శ్మీర్ స్వ‌యంప్ర‌తిప‌త్తి, అయోధ్య రామ మందిరం, మెజార్టీ-మైనార్టీల మ‌ధ్య గొడ‌వ‌లులాంటివాటిని…

ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి సీఎం ప్రారంభిస్తారు.…

తెలంగాణ ఎన్నారై ఖైదీల క్షమాభిక్ష కోసం మంత్రి కేటీఆర్ ప్రయత్నం

దుబాయ్ భారత కాన్సుల్ జనరల్ కార్యాలయ అధికారులు, దుబాయ్ ప్రభుత్వ అధికారులు, కేసు వాదిస్తున్న అరబ్ లాయర్ తదితరులతో సమావేశం ఇప్పటికే సంవత్సరాలుగా ఖైదీల విడుదల కోసం…

డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టం కోసం తబ్రీద్ సంస్థ తెలంగాణలో రూ.1600 కోట్ల పెట్టుబడి

తబ్రీద్ సంస్థ  ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది  ఇందులో భాగంగా పారిశ్రామిక పార్కులు, వాణిజ్య ప్రాంతాలకు కూలింగ్ మౌలిక వసతుల కల్పన…