సమైక్య పాలనలో కరువు.. స్వరాష్ట్రంలో పాలమూరు గడ్డపై జలదరువు!
సమైక్య రాష్ట్రంలో సాగు, తాగునీటికి పాలమూరు జిల్లా అరిగోసలు పడ్డది. తలాపునే కృష్ణమ్మ ప్రవహిస్తున్నా నాటి పాలకుల పట్టింపులేమి, నిర్లక్ష్యంతో ఈ గడ్డపై చుక్కనీరు లేని దయనీయ…