mt_logo

తెలంగాణ రాష్ట్రాన్ని అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం : మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్: గోల్కొండ రిసార్ట్ లో వాణిజ్య శాఖ ఆదాయ వనరులు పెంపుదలపై నిర్వహించిన మేథోమధన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్…

ప్రగతి నిరోధకులు ప్రతిచోటా వుంటారు.. నాడు దేవుండ్లకే తప్పలేదు : మంత్రి కే.టి. రామారావు

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మిస్తున్న అమరరాజా బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. దివిటిపల్లికి…

ఐటీ కారిడార్‌ను  ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

మహబూబ్‌నగర్‌: దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. 8 కంపెనీల ప్రతినిధులతో  ఎంవోయూలు…

రైతులను నష్టపర్చే మిల్లులపై కఠిన చర్యలు తప్పవు : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

 ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలి   అన్నివిధాలా ఆదుకుంటామని అన్నదాతకు భరోసా అందించాలి   అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం… ధాన్యం కొనుగోలు పై…

సిద్ధిపేటకు హరిత నిధి

సిద్ధిపేట :సిద్ధిపేట శివారు తేజోవనం అర్బన్ ఫారెస్ట్ పార్కు మర్పడగలో సెంట్రల్ – మెగా నర్సరీ, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ హరిత నిధి నర్సరీ, ఫారెస్ట్ బీట్…

సీఎం కేసిఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభం

వచ్చే నెలలో సీఎం  కేసిఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం తెలంగాణ ప్రజల హృదయాలను హత్తుకునే కట్టడం ఇది.. ప్రతి ఒక్కరూ మనసు పెట్టి…

శవం ఎల్తే మీది  శివం ఎల్తే మాదంటారా? మంత్రి కేటీఆర్

సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేసిన అనంత‌రం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఇలా మాట్లాడారు.హుస్నాబాద్ వస్తుంటే ఎంతో…

మ‌హిళ‌ల‌కు ఉచిత కుట్టు శిక్ష‌ణ‌ ఉద్యోగావ‌కాశాలు : మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అవుతాపురంలో కుట్టు శిక్ష‌ణ కేంద్రాన్ని ప్రారంభించారు.  దేశానికే ఆద‌ర్శంగా మ‌హిళ‌ల‌కు ఉచిత కుట్టు శిక్ష‌ణ‌,…

క్రైస్తవ సమాజాన్ని గతంలో ఓటు బ్యాంకుగానే చూసేవారు: మంత్రి హరీశ్ రావు

ఎల్బి స్టేడియంలో నిర్వహించిన క్రైస్తవ మతస్తుల ప్రార్థనా సమావేశాల్లో ఎమ్మెల్సీ రాజేశ్వర రావుతో కలిసి పాల్గొన్న మంత్రి హరీశ్ రావు…సీఎం కేసీఆర్ గారు కులం, మతం తేడా…

బుద్ధుని బోధనలను స్మరించుకున్న సీఎం కేసీఆర్‌

సమస్త జీవరాసుల పట్ల ప్రేమ, కరుణ, అహింస తో శాంతి, సహనంతో ప్రకృతితోమమేకమై జీవించాలనే మహాబోధి గౌతమ బుద్ధుని జ్జానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరమని, గౌతముని…