mt_logo

మానవ మనుగడకు వీటి ప్రాధాన్యత అధికం : రామగుండం సీ. పి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటినరామగుండం సి పి (డి .ఐ .జి)రెమరాజేశ్వరి. రూ 38. 50 కోట్ల వ్యయంతో నిర్మించిన రామగుండం కమిషనరేట్ పోలీస్…

మహబూబ్ నగర్ లో జాతీయ స్థాయి సెయిలింగ్ ఛాంపియన్ షిప్

హైదరాబాద్: రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఇటీవల…

ఓ నిత్య విద్యార్థిలా పరీక్ష కు ప్రిపేర్ అవుతున్న మంత్రి కేటీఆర్

 పలు జిల్లాల్లో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ, బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొని ప్ర‌సంగిస్తున్న..  రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తన బిజీ షెడ్యూల్ గురించి…

దేశ ఆర్థిక వ్యవస్థకు దక్షిణాదే పునాది – తలసరి ఆదాయంలో తెలంగాణదే అగ్రస్థానం

• టాప్-5లో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, కేరళ రాష్ట్రాలు  • తలసరి ఆదాయంలో తెలంగాణదే అగ్రస్థానం పన్ను ఆదాయ వనరుల్లో రెండో స్థానం ఆర్బీఐ నివేదిక…

 జాతీయ బీసీ కమీషన్ చైర్మన్ తో సీ.ఎస్, డీజీపీ భేటీ

 హైదరాబాద్: జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్ ను నేడు, మంగళవారం, ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ…

మోడీ క్షేమాపణ చెప్పాలి : ఢిల్లీ మంత్రి ఆతిషి

హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం విధానం కేసులో నేరం జరిగినట్లు ఎటువంటి ఆధారం లేదని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయంపై ఆప్‌ ముఖ్యనేత, ఢిల్లీ…

రేవంత్ తనకు తాను గొప్ప నాయకుడు అని ఊహించుకుంటున్నాడు : మంత్రి వేముల

మహబూబ్ నగర్ జిల్లా: దేవరకద్రలో 24 కోట్ల 67 లక్షలతో నూతనంగా నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని, నుతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించిన రోడ్లు…

మణిపూర్ నుంచి రాష్ట్రానికి సురక్షితంగా చేరిన తెలంగాణ విద్యార్థులు

హైద్రాబాద్ : మణిపూర్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన తెలంగాణకు చెందిన 72 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.హెచ్. మల్లా రెడ్డి,…

మత మౌడ్యమే మనకు ముప్పు : సీఎం కేసీఆర్

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం, శ్రీకృష్ణ గో సేవామండలి విరాళంతో నిర్మిస్తున్న హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ..…

తెలంగాణా గ్రామీణ మహిళలకు 15,037 కోట్లు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) రూ.15,037 కోట్ల రుణాలను అందజేయా లని గ్రామీణ పేదరిక…