mt_logo

గ్రామ పంచాయ‌తీల‌కు రూ.1190 కోట్లు విడుద‌ల‌

 గ్రామ పంచాయ‌తీల‌కు రూ.1190 కోట్లు విడుద‌ల‌  హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్న స‌ర్పంచ్ లు  మ‌రోసారి ప‌ల్లెల్లో ప‌రుగులు పెట్ట‌నున్న ప్ర‌గ‌తి ప‌నులు సీఎం ఆదేశానుసారం స‌మావేశ‌మై చర్చించిన…

జూన్ 9 న చేప ప్రసాదం

హైదరాబాద్, మే 23:  జూన్ 9 వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర…

అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం వెనుక దళితజాతిని సమున్నతంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆకాంక్ష

హైద‌రాబాద్, మే 23: దళిత వైతాళికుడు, దళిత మహిళలు, విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ 135వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు…

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన 84 గ్రామాల ప్రజాప్రతినిధులు 

హైద‌రాబాద్, మే 23: హైద‌రాబాద్ చుట్ట‌ప‌క్క‌ల ప్రాంతాల అభివృద్ధికి గుదిబండగా మారిన జీవో 111ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని సోమవారం…

ప‌దేండ్ల పండుగ‌..కుల‌వృత్తుల‌కు ల‌క్ష‌ణంగా అండ‌గా

వృత్తిదారుల‌కు రాష్ట్ర స‌ర్కారు ఆర్థిక చేయూత‌ కుంటుప‌డ్డ కుల‌వృత్తుల‌కు జీవం పోస్తున్న కేసీఆర్‌ హైద‌రాబాద్‌: ఉమ్మ‌డి రాష్ట్రంలో పాల‌కుల ప‌ట్టింపులేమితో కులవృత్తులు కునారిల్లిపోయాయి. కుమ్మ‌రి, క‌మ్మ‌రి, నేత‌,…

తెలంగాణ తలమానికం కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు

కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు ఇంజినీరింగ్‌ అద్భుతం అన్న ఏఎస్‌సీఈ కాళేశ్వరం ప్రాజెక్టును ‘ఎం డ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్’ గా గుర్తించి, అవార్డు ఇచ్చిన…

తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే (దశాబ్ధి ఉత్సవాల) లోగోను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో రాష్ట్ర సాధన నుంచి నేటిదాకా పదేండ్లకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి…

వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు తెలంగాణ పాలన రామ రాజ్యం : జైన మత పెద్దలు

హైదరాబాద్, మే22: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ మతస్థుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. గంగా జమున తెహజీబ్ కు నిలయమైన…

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని సీఎం కేసీయర్ నిర్ణయం

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్…

క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకే సీ.ఎం కప్-2023 క్రీడా పోటీలు

క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకే సీ.ఎం కప్-2023 క్రీడా పోటీలు   జిల్లా స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి   జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను…