స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన ఉండాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఉద్యోగుల స్థానికత నిర్ధారించడానికి ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు.…
మంగళవారం నాంపల్లిలోని తెలంగాణ ఉద్యోగభవన్ లో తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారం రవీందర్ రెడ్డి ని తెలంగాణ పంచాయితీరాజ్ నాలుగోతరగతి ఉద్యోగులు సన్మానించారు.…
ఉద్యమస్ఫూర్తితో తెలంగాణను అభివృద్ధి చేస్తామని, అభివృద్ధి అంటే ఏంటో చంద్రబాబుకు చూపిస్తామని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ విజయోత్సవ…
తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను మళ్ళీ కలుపుతానని చంద్రబాబు చెప్పడం అవివేకమని, ఈ విషయంపై తెలంగాణ టీడీపీ నేతలు ఎందుకు స్పందించడం…
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలపడానికి వస్తున్న అధికారులు, ఉద్యోగసంఘాల నేతలు, కార్యకర్తలు, ప్రజలతో ఆయన నివాసం జాతరను తలపిస్తుంది.…
ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి: పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు. నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ దేశం ప్రత్యక్షంగా చూసిన తెలంగాణ రాష్ట్ర సాధన…