తెలంగాణ పది జిల్లాల్లో జరగబోయే రంజాన్ పండుగ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈరోజు అనేక అంశాలపై అఖిలపక్ష సమావేశం జరగనుంది. సెక్రటేరియట్ లోని సీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాలులో మధ్యాహ్నం 2.30గంటలకు ఈ…
తెలంగాణ ప్రజలను, శాసనసభ్యులను కించపరుస్తూ నీచమైన వార్తాకథనాలు ప్రసరించిన టీవీ9, ఏబీఎన్ ఛానళ్ళపై తెలంగాణ ఎంఎస్వోలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలనుండి…
ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూసిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది.. బంగారు తెలంగాణ సాధన కోసం ముందుకు సాగాల్సి ఉంది. పునర్నిర్మాణంలో బంగారు తెలంగాణ సాధించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన తొలి ప్రసంగం స్వీయ అస్థిత్వ విజయ ప్రకటనగా ఆకట్టుకున్నది. ఒక ఉద్యమం, ఆ ఉద్యమ విజయం ఫలితంగా సిద్ధించిన స్వీయ…
తెలంగాణ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్న ఆంధ్రా మీడియాకు బుద్ధి చెప్తామని తెలంగాణ ఎంఎస్వోల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి హెచ్చరించారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని, తెలంగాణ…