mt_logo

వివాదాస్పద పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోక్ సభ ఆమోదం

వివాదాస్పద పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేసినా మూజువాణి ఓటుతో బిల్లు…

Bill on Polavaram project passed in LS amid protests

A controversial bill which paves the way for the Polavaram project in Andhra Pradesh by merging some villages and mandals…

జలసౌధలో ఘనంగా తెలంగాణ ఇంజినీర్స్ డే వేడుకలు

ఇంజినీర్స్ డే సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజినీర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రఖ్యాత ఇంజినీర్ నవాబ్ అలీ జంగ్ పుట్టినరోజును ఇంజినీర్స్ డేగా జరుపుకోవడం మన సాంప్రదాయమని, తెలంగాణను…

రుణమాఫీపై ఆర్‌బీఐకి లేఖ వ్రాసిన తెలంగాణ సర్కారు

రైతుల రుణమాఫీపై ఆర్‌బీఐ గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ లేఖ రాశారు. ఇప్పటికే రైతుల రుణమాఫీ అంశంపై ఆర్‌బీఐ…

రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం – పోచారం శ్రీనివాస్ రెడ్డి

ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చితీరుతామని, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాత పార్టీ అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి…

జూలై 12, 13 తేదీల్లో టీపీఎఫ్ రాష్ట్ర మహాసభలు

తెలంగాణ ప్రజాఫ్రంట్ (టీపీఎఫ్) రాష్ట్ర ప్రథమ మహాసభలు ఈనెల 12, 13 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల కొనసాగింపుగా 2010లో ఏర్పాటైన…

బడ్జెట్ లో తెలంగాణకు కేంద్రం మొండిచేయి!!

కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు కేంద్రం నుండి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క హార్టీకల్చర్ యూనివర్సిటీ కేటాయించి చేతులు దులుపుకుంది.…

పోలవరం నిండా అక్రమాలే!

తెలంగాణ రాష్ట్రంలోని పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌కు అప్పజెప్పేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎక్కడ లేని తొందర పడుతున్నది. దీనికి గాను రాజ్యాంగ నియమాలను, సుప్రీంకోర్టు తీర్పును…

సేఫ్ సిటీగా హైదరాబాద్ – సీఎం కేసీఆర్

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్ నగరంలో పటిష్ఠ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. బుధవారం పోలీస్ ఉన్నతాధికారులు,…

హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చుకుందాం – కేటీఆర్

బుధవారం హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెట్రోఫిట్టింగ్ ఐదు సూత్రాల కార్యక్రమాన్ని ఐటీ మంత్రి కేటీఆర్…