mt_logo

విపక్షాలు చేసే విమర్శలకు బెదిరేదిలేదు – హరీష్ రావు

ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంటే బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శిస్తున్నారని, విపక్షాల విమర్శలకు టీఆర్ఎస్ ప్రభుత్వం బెదరదని భారీ నీటిపారుదల శాఖామంత్రి…

ప్రభుత్వోద్యోగులకు 5.9% డీఏ

– నేడు విడుదల కానున్న జీవో – ఖజానాపై ఏటా రూ.400 కోట్ల భారం పండుగల వేళ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ…

ఐటీ విజన్ అద్భుతంగా ఉందని ప్రశంసించిన గవర్నర్ నరసింహన్

మంగళవారం రాజ్ భవన్ లో ఐటీ మంత్రి కేటీఆర్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో సమావేశమై పంచాయితీ రాజ్, ఐటీ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి…

ఇక కొత్త రుణాలు

-ప్రభుత్వ సూచనకు బ్యాంకర్ల అంగీకారం.. -వేగంగా తొలివిడత ప్రక్రియ పూర్తికి ఆదేశాలు -బ్యాంకర్లతో మరోవిడత ఉపసంఘం భేటీ – ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం – ప్రతి రైతు…

కోటి బతుకమ్మల పోస్టర్ ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలంగాణ సెక్రటేరియట్ మహిళా ఉద్యోగులు రూపొందించిన కోటి బతుకమ్మల పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై…

నేటి నుంచి బతుకమ్మ సంబురాలు

– గుబాళించనున్న సాంస్కృతిక పరిమళం తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ పండుగ నేటినుంచి ప్రారంభమవుతున్నది. పెత్రఅమావాస్య నుంచి తొమ్మిది రోజుల పూల ధూంధాం జాతరకు పల్లెలు ముస్తాబవుతున్నాయి.…

బతుకమ్మ పండుగ పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్రంలో తొలి బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని టీజీఓ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే వీ శ్రీనివాస్‌గౌడ్ మహిళా ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో…

అక్టోబర్ 11, 12 తేదీల్లో టీఆర్ఎస్ ప్లీనరీ

వచ్చేనెల 11, 12 తేదీల్లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లీనరీని రెండురోజులపాటు ఘనంగా నిర్వహించాలని, మొదటి రోజు ఎల్బీ స్టేడియంలో పార్టీ…

సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్ వరాలజల్లు..

సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరాల జల్లు కురిపించారు. కార్మికులకు బోనస్ గా కోల్ ఇండియా ద్వారా రూ. 240 కోట్ల ప్యాకేజీని అందిస్తామని,…

రుణమాఫీకి జీవో

-తొలి విడతగా 4,250 కోట్ల రూపాయలు విడుదల -మాఫీకానున్న మొత్తం రుణం 17 -36 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారు -బ్యాంకులకు నేరుగా చెల్లించనున్న ప్రభుత్వం -ముఖ్యమంత్రి…