mt_logo

రేవంత్ రెడ్డిపై మండిపడ్డ కేటీఆర్..

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడేవాళ్ళు ఎవరూ లేరని, అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి వాస్తవాలు గ్రహిస్తే మంచిదని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ఆగ్రహం…

కాన్సర్ కేర్ సెంటర్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

గచ్చిబౌలిలోని ఇంటర్ కాంటినెంటల్ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ను ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,…

అది మీడియా స్వేచ్ఛను కాలరాయడమే

-చంద్రబాబు ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు కొందరు విలేకరులను అడ్డుకోవడంపై జస్టిస్ కట్జూ -ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు నమస్తే…

కాకతీయ హాస్టల్ లో తాత్కాలికంగా హెల్త్ యూనివర్సిటీ

వరంగల్ జిల్లాలో త్వరలో ప్రారంభం కాబోయే కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ కోసం కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్ గదులను తాత్కాలికంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి టీ రాజయ్య…

శంషాబాద్ లో ఎయిర్ పోర్ట్ సిటీ ప్రతిపాదనతో సీఎంను కలిసిన జీఎంఆర్

హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసరాలను వరల్డ్ క్లాస్ ఎయిర్ పోర్ట్ సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు జీఎంఆర్ సంస్థల చైర్మన్ గ్రంధి మల్లిఖార్జునరావు తెలిపారు. దీనివల్ల…

వేయిస్థంభాల గుడిలో కోటి కాంతులు

వేయిస్థంభాల గుడిలో వేయిపూలు వెలిగాయి.. బతుకమ్మలు బంగారు కాంతులను వెదజల్లాయి. రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న బంగారు బతుకమ్మ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం వరంగల్‌లోని వేయిస్థంభాల గుడిలో అంగరంగ…

మూడు పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి – ఈటెల

రాష్ట్రంలో రైతుల ఇబ్బందులకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలే కారణమని, కల్పిత కథలతో ఈ మూడు పార్టీలూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని, రైతులను తప్పుదోవ…

సురక్షిత నగరంగా హైదరాబాద్ – హోంమంత్రి నాయిని

హైదరాబాద్ ను సురక్షిత నగరంగా మార్చనున్నట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఈరోజు ఆయన సాయుధ గస్తీ వాహనాలను ప్రారంభించిన అనంతరం…

బిజినెస్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

శంషాబాద్ సమీపంలో షూలిచ్, జీఎంఆర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన బిజినెస్ స్కూల్ ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. అనంతరం నోవాటెల్ హోటల్ లో ఏర్పాటు…

విపక్షాల మాటలకు రైతులు మోసపోవద్దు – ఈటెల రాజేందర్

రైతు ఆత్మహత్యలు టీడీపీ, కాంగ్రెస్ లు తెలంగాణకు పెట్టిన భిక్ష అని, తెలంగాణలో వ్యవసాయాన్ని ఎండబెట్టిన పాపం మీదేనని ఆర్ధిక శాఖామంత్రి ఈటెల రాజేందర్ కాంగ్రెస్, టీడీపీ…