సోమవారం సచివాలయంలో కృష్ణా రివర్ బోర్డ్ చైర్మన్ ఎస్ కే పండిట్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి విషయంలో ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును,…
BY: కట్టా శేఖర్రెడ్డి తెలంగాణలో ఇవ్వాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, విద్యుత్ కొరత కారణంగానే పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతున్నారని చెబుతున్న టీడీపీ నేతలు, శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలుసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వ, విద్యుత్ ఉత్పత్తి అంశంపై కొనసాగుతున్న…
హైదరాబాద్ లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ లో పాలిస్టో కేంద్రాన్ని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది విద్యుత్…
శుక్రవారం సచివాలయంలో రెండుగంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తెలంగాణకు బాబు…
తెలంగాణ రైతుకు కరెంటు తీగ బిగించి ఉసురు తీయాలని ఏపీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టే కనిపిస్తున్నది. రుణమాఫీతో సహా ఏ అంశంలోనూ తెలంగాణ ప్రగతి వేగాన్ని అందుకోలేక…
శుక్రవారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఏ విషయాన్ని లేవనెత్తిన సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు సిద్ధంగా…
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈరోజు సాయంత్రం జరగనుంది. బడ్జెట్ సమావేశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అసెంబ్లీ సమావేశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు…