mt_logo

సచివాలయంలో కమల్‌నాథన్ కమిటీ భేటీ..

కొద్దిసేపటి క్రితం సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ అయ్యింది. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. సమావేశానికి రెండు రాష్ట్రాల సీఎస్ లు, ఉద్యోగసంఘాల…

ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ బాల్క సుమన్

తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీమాంధ్ర ముఖ్యమంత్రుల వద్ద ఊడిగం చేస్తూ సొంత పనులు చేయించుకున్నారని, కాంట్రాక్టులు, కమిషన్లు తీసుకున్నారు తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదని పెద్దపల్లి ఎంపీ…

బువ్వపెట్టే అన్నదాతను కాపాడుకుందాం – హరీష్ రావు

బుధవారం మెదక్ జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్ లో మంజీరా పైపులైన్ ప్రారంభోత్సవం,…

టీఆర్ఎస్ లో చేరిన తీగల, తలసాని, గంగాధర్ గౌడ్..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం టీడీపీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, హైదరాబాద్ టీడీపీ మాజీ అధ్యక్షుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, నిజామాబాద్ జిల్లా టీడీపీ…

కారెక్కనున్న తీగల కృష్ణారెడ్డి

మాజీ మేయర్, మహేశ్వరం టీడీపీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఈరోజు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. బంగారు తెలంగాణ సాధనలో పాలుపంచుకునేందుకు తీగలతో పాటు…

హంతకులే సంతాప సభలు పెడతారా? – కేటీఆర్

నలభై ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నాలుగునెలల నవజాత శిశువైన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హత్య చేస్తున్న క్రూరులు కాంగ్రెస్ నేతలని, రైతు సమస్యల మీద కాంగ్రెస్ నిర్వహిస్తున్న…

రాష్ట్రంలో డెంగ్యూ మరణాలు లేవు – టీ రాజయ్య

డెంగ్యూ జ్వరాలపై ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం రాజయ్య విలేకరులతో మాట్లాడుతూ ఐదు జిల్లాల్లో 53 డెంగ్యూ…

నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు – కేటీఆర్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలున్న కంపెనీలకే భాగస్వామ్యం కల్పిస్తామని, నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పంచాయితీ…

జీవోలు పంపిస్తున్నా.. చదువుకోండి – హరీష్ రావు

శ్రీశైలం ప్రాజెక్టుపై రోజుకో తీరుగా అబద్ధాలను చెప్తూ తెలంగాణ ప్రభుత్వంపైనే బురద చల్లాలని చూస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమ, ఏపీ ప్రభుత్వ మీడియా…

అమరుల కుటుంబాలకు రూ.45.90 కోట్లు విడుదల..

అమరవీరుల కుటుంబాలను ఆదుకునే క్రమంలో ఒక్కొక్క అమరవీరుడి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అందజేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పది…