శాసనమండలి చైర్మన్ స్థానానికి మంగళవారం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ నామినేషన్ వేయనున్నారు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై…
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు ఆదివారం నాడు ఘనంగా జరిగాయి. ఆషాఢమాసంలో మిగతా బోనాలకంటే ముందుగా వచ్చే ఈ బోనాలను తెలంగాణ ప్రజలు అత్యంత…
తెలంగాణ ప్రజలకు దేశం గర్వించదగ్గ సుపరిపాలన అందిద్దామని, ప్రభుత్వ పథకాల విషయంలో పారదర్శకంగా, వేగవంతంగా అమలు జరిగేలా ఎల్లవేళలా అప్రమత్తతతో పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు…
హైదరాబాద్ నగరానికి చెందిన మణికొండలోని వక్ఫ్ భూములను నిబంధనలకు వ్యతిరేకంగా ల్యాంకో హిల్స్ కు కేటాయించడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి…
వచ్చే మూడేళ్ళలో తెలంగాణ రాష్ట్రం హరిత వనం కావాలని, పదికోట్ల మొక్కలు నాటి హైదరాబాద్ ను పచ్చటి వనంగా మార్చాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జీహెచ్ఎంసీ,…