mt_logo

త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ – నాయిని నర్సింహారెడ్డి

పోలీసు శాఖలో త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామని రాష్ట్ర హోం శాఖామంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు చర్యలు చేపట్టామని, కొద్ది…

వ్యవసాయం దండగన్న బాబు గతచరిత్ర మరిచారా? – ఈటెల

గతంలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు చరిత్ర మర్చిపోయి ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలు యాత్రలు చేస్తున్నారని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ ఛార్జీలు…

కేసీఆర్ తో చర్చించే స్థాయి బాబుకు లేదు – జగదీష్ రెడ్డి

తెలంగాణ భవన్ లో ఆదివారం రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన పలువురు న్యాయవాదులు, వైద్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా మంత్రులు జగదీష్ రెడ్డి, పట్నం మహేందర్…

పెగా డెవలపర్స్ వార్షికోత్సవ సదస్సులో పాల్గొన్న కేటీఆర్

హైదరాబాద్ మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో ఆదివారం జరిగిన పెగా డెవలపర్స్ సంస్థ ద్వితీయ వార్షికోత్సవ సదస్సును ఐటీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ…

కుట్రల బాబు

ఏపీ సీఎం చంద్రబాబుపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. న్యాయంగా తెలంగాణకు రావాల్సిన కరెంటును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబుది ముందుచూపు కాదని..…

ఏపీకి సాయమందించేందుకు సిద్ధంగా ఉన్నాం – కేసీఆర్

హుదూద్ తుఫాన్ ప్రభావంతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అవసరమైతే సహాయకచర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదివారం…

తెలంగాణ రైతులను కాల్చి చంపించింది చంద్రబాబే – బాల్క సుమన్

కరెంట్ ఛార్జీలు తగ్గించమంటే తెలంగాణ రైతులను కాల్చి చంపించిన చంద్రబాబు గతాన్ని ప్రజలు మర్చిపోలేదని, తన బానిసలతో యాత్రలు చేయిస్తూ కుక్కల్లా మొరిగిస్తే అబద్ధాలు నిజాలు కావని…

జవహర్ కమిటీ నివేదిక తప్పుల పుట్ట

– తెలంగాణ ఆర్టీసీకీ నష్టం చేసేలా రూపకల్పన – ఉమ్మడి పేరిట తెలంగాణ ఆస్తులు కొల్లగొట్టే కుట్ర – పునర్విభజన చట్టం నిబంధనలు బేఖాతరు – నివేదిక…

బాబు అండ్‌కోది గోబెల్స్ ప్రచారం

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పోటీపడలేక చంద్రబాబు నాయుడు గోబెల్స్ ప్రచారానికి దిగాడని ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, మాజీ…

హైకోర్టును విభజించండి

-ఏపీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయండి -ఉమ్మడి హైకోర్టుతో ఇబ్బందులొస్తున్నాయి -భారత ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ వినతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగు నెలలు దాటినా హైకోర్టు…