mt_logo

ఒకప్పుడు మహబూబ్ నగర్ లో ఇరుకు రోడ్లతో  ఎన్నో ఇబ్బందులు : మంత్రి వేముల ప్రశాంత్

మహబూబ్ నగర్ సమీపంలోని అప్పనపల్లి రెండవ ఆరోబిని జూన్ రెండు లోపు ప్రారంభిస్తాం మహబూబ్ నగర్ పట్టణం సర్వాంగ సుందరంగా తయారైంది  మహబూబ్ నగర్: ఒకప్పుడు మహబూబ్…

రెచ్చగొట్టాలని చూస్తే సహించబోము : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నిర్వహించనున్న ‘యువ సంఘర్షణ సభ’లో పాల్గొనేందుకు ప్రియాంకాగాంధీ రానున్నారు. ఈ  సందర్బంగా మంత్రి కేటీఆర్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరో రాసిచ్చిన…

వినూత్న రీతిలో కృతజ్ఞతలు

పెద్దపల్లి: రైతు బీమా తరహాలో గీత కార్మికులకు బీమా ప్రకటించిన ముఖ్య మంత్రి కేసీఆర్ కు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు గీతాకార్మికులు. ప్రమాదవశాత్తు గీతాకార్మికులు మరణిస్తే…

ప్రజల ఆరోగ్య సంరక్షణ ఇక పై పూర్తిగా వీరిదే..

ఆరోగ్య సూచీల్లో నెంబర్ వన్ గా నిలవాలి జిల్లా ప్రజల ఆరోగ్య సంరక్షణ పూర్తిగా డీఎంహెచ్వోలదే పెద్దాసు పత్రుల్లో చికిత్స అనంతరం కూడా ఆరోగ్యాన్ని మానిటరింగ్ చేయాలి…

తెలంగాణకు హరితహారం అద్భుతం : కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ జావేజ్ అక్తర్

తెలంగాణకు హరితహారం అద్భుతమైన కార్యక్రమం. ఎక్కడ చూసినా పచ్చదనం పరుచుకొన్నది. ప్రభుత్వ సంకల్పం, అధికారులు, సిబ్బంది కృషికి ఫలితాలు కనిపిస్తున్నాయి : తెలంగాణ పర్యటనలో కర్ణాటక అడిషనల్…

డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణ బిల్లు చెక్కుల పంపిణి : రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి

బాన్సువాడ : బాన్సువాడ పురపాలక సంఘం పరిధి, బాన్సువాడ గ్రామీణ మండలం, బీర్కూరు, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణ బిల్లు చెక్కులను…

పెన్షన్ లు, దళిత బంధు కార్యక్రమాల అమలు పై సమీక్ష : మంత్రులు తలసాని & మహమూద్ అలీ

హైదరాబాద్: ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్…

తెలంగాణ రాష్ట్రాన్ని అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం : మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్: గోల్కొండ రిసార్ట్ లో వాణిజ్య శాఖ ఆదాయ వనరులు పెంపుదలపై నిర్వహించిన మేథోమధన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్…

ప్రగతి నిరోధకులు ప్రతిచోటా వుంటారు.. నాడు దేవుండ్లకే తప్పలేదు : మంత్రి కే.టి. రామారావు

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మిస్తున్న అమరరాజా బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. దివిటిపల్లికి…

ఐటీ కారిడార్‌ను  ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

మహబూబ్‌నగర్‌: దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. 8 కంపెనీల ప్రతినిధులతో  ఎంవోయూలు…