ఈ నెల 7 తారీఖున మంత్రి కేటీఆర్ ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి 65 కోట్ల నిధులతో నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి…
సృష్టికి మూలమైన ప్రకృతిని పదిలంగా కాపాడుకున్నప్పుడే భవిష్యత్ తరాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రపంచ పర్యవారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోకాపేట్ లోని హైదరాబాద్ మెట్రోపాలిటన్…
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. భావి భారత నిర్మాతలుగా …
హైదరాబాద్, జూన్ 5: అవనిపై మానవ మనుగడకు ముఖ్యమైనపర్యావరణాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా ఎంతో కృషి చేస్తోంది. ఈ రోజు ప్రపంచ పర్యావరణ…
హైదరాబాద్, జూన్ 5: ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోందని, ఈ రంగంలో ఎంతో పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.…