ప్రభుత్వ కార్యక్రమాల్లో బీజేపీ నేతల హల్చల్.. రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణాన్ని పార్టీ కార్యక్రమంగా మార్చేసిన కమలం నేతలు!
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ జనం దృష్టిలో పడాలని ప్రతిపక్ష నాయకులు తహతహలాడుతున్నారు. ఏదో ఒకటి చేసి తాము ఉన్నామని జనం గుర్తించేలా చేసేందుకు నానా తంటాలుపడుతున్నారు. ఇందుకోసం బరితెగించి…
