రైతు భరోసాపైన అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈరోజు సభలో ప్రభుత్వం చేసిన ప్రకటనపైన…
ప్రకటనలు కాదు.. పథకాల అమలు కావాలి. కోతలు, కూతలు కాదు.. చేతలు కావాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడాదికి…
కాంగ్రెస్ హయాంలో మూడో పంట కాలం వచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రైతుభరోసా ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. యాసంగి పోయి వానాకాలం…