ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వాల మధ్య లంచం తీసుకునే అవకాశముంటుందా: విచారణ కమీషన్కు జగదీష్ రెడ్డి లేఖ
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమీషన్కు మెయిల్ ద్వారా తన అభిప్రాయాన్ని పంపానని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్లో…