పెన్షన్ లు, దళిత బంధు కార్యక్రమాల అమలు పై సమీక్ష : మంత్రులు తలసాని & మహమూద్ అలీ
హైదరాబాద్: ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్…