నిన్న సిరిసిల్ల.. నేడు నిజామాబాద్.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న బీజేపీ నాయకుల లీలలు!
బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అని కాషాయ నాయకులు చెప్పుకొంటారు. తామే ధర్మ పరిరక్షకులమని ఊదరగొడుతుంటారు. జై శ్రీరాం అంటూ రాముడి సత్యప్రవర్తనకు తాము బ్రాండ్ అంబాసిడర్లమని…
