mt_logo

మార్పు, మార్పు అంటూ కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది: రాకేష్ రెడ్డి

మార్పు, మార్పు అంటూ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ..…

జీవో 33పై పోరాటం చేస్తాం: బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు హరీష్ రావు హామీ

ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జోవో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు మాజీ మంత్రి హరీష్ రావును ఈరోజు కలిశారు. ప్రభుత్వ అనాలోచితంగా…