ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో మూడు కరోనా టెస్టింగ్ వాహనాలు, ఒక కోవిడ్ రెస్పాన్స్ వెహికల్ (అంబులెన్స్) ను రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం ప్రారంభించారు.…
ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పది నియోజకవర్గాలకు గాను అంబులెన్స్ లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రారంభించారు.…