అబద్ధాలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. అవే అబద్ధాలతో పాలన సాగిస్తోందని.. ఇది భరోసా ఇచ్చిన ప్రభుత్వం కాదు.. ప్రజలకు బాకీ పడ్డ ప్రభుత్వమని మాజీ మంత్రి…
డీఎస్సీ పరీక్ష వాయిదా వెయ్యాలని, గ్రూప్స్ పరీక్షల్లో పోస్టులు పెంచాలని భారీ ఎత్తున నిరుద్యోగులు పోరాటం చేసినప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి మరియు…
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్ హయాంలో మొదటి విడత రుణమాఫీ రూ.లక్ష…
రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తుంది అని విమర్శించారు. రైతుబంధు…
రాజకీయాల్లో కక్ష సాధింపు, ప్రతీకారాలకు చోటు ఉండకూడదని కోరుకునే వ్యక్తిని నేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన…