mt_logo

కరెంటు స్తంభాలను, తీగలను ముట్టుకోవద్దు:మంత్రి పట్నం మహేందర్ రెడ్డి

రంగారెడ్డి : భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలందరూ…

తెలంగాణ‌లో సుజ‌ల దృశ్యం.. క‌రువు నేల‌పై జ‌ల‌స‌వ్వ‌డులు సృష్టించేందుకు పాల‌మూరు సిద్ధం

స‌మైక్య రాష్ట్రంలో సాగునీటికి అరిగోస‌ప‌డ్డ తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ విజ‌న్‌తో జ‌ల‌స‌వ్వ‌డులు వినిపిస్తున్నాయి. స్వ‌రాష్ట్రంలో మొద‌ట వ్య‌వ‌సాయంపై దృష్టిపెట్టిన సీఎం కేసీఆర్ సాగునీటి గోస తీర్చేందుకు ఓ…

సిరిసిల్ల కాంగ్రెస్‌లో నాలుగు స్థంభాలాట..  పోటీ చేసేదెవ‌రో ఇంకా  తేల్చ‌ని హ‌స్తం.. తిర‌స్కరిస్తున్న జ‌నం!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర‌స్థాయిలోనే కాదు.. జిల్లాస్థాయిల్లో కూడా దిగ‌జారిపోతున్న‌ది. బీఆర్ఎస్‌ను గ‌ద్దె దించుతాం.. మ‌హామ‌హుల‌ను ఓడిస్తామంటూ బీరాలు పోతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌, ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కులు…

రంజుగా కాంగ్రెస్ ఖ‌మ్మం రాజ‌కీయం.. పొంగులేటికి చెక్‌పెట్టేందుకు పార్టీలోకి తుమ్మ‌ల‌!

క‌ల‌హాల‌కు, అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌కు కాంగ్రెస్ పెట్టింది పేరు. ఆ పార్టీ నాయ‌కులు సీట్ల‌కోస‌మే కాదు.. సొంత పార్టీ నాయ‌కుల‌నే ఓడించి పార్టీలో త‌మ ఆధిప‌త్యాన్ని చ‌లాయించేందుకు శ‌త‌విధాలా…

సెప్టెంబర్ 1 న స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్, ఆగస్టు 29: స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్ 1 వ తేదీన హెచ్.ఐ.సి.సిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

అన్న‌దాత‌ల‌తో మోదీ స‌ర్కారు ఆట‌లు.. సాగునీటిపై ప‌న్నుకు కేంద్రం కుట్ర‌!

ధాన్యంతో గోదాములు నిండిపోయాయి. దేశంలో నాలుగేండ్ల‌కు స‌రిప‌డా ధాన్యం ఉన్న‌ది. రాష్ట్రాల‌నుంచి మేం ధాన్యాన్ని కొనం. రైతులు వ‌రిసాగుకాకుండా వేరే పంట‌లు పండించేలా రాష్ట్రాలు సూచ‌న‌లు జారీచేయాలి.…

వ్యవసాయంలో తెలంగాణ సాధించిన విజయాలను అయోవా గవర్నర్‌కు వివరించిన మంత్రి సింగిరెడ్డి

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తొలిరోజు అయోవా రాష్ట్ర రాజధాని డెమోయిన్ నగరంలో రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ ఆడమ్…

తెలంగాణ గ‌ల్లీల్లో ఢిల్లీ పార్టీలు చుల‌క‌న‌.. ఖ‌ర్గే, అమిత్ షా మీటింగ్‌లు అట్ట‌ర్‌ఫ్లాప్‌.. నైరాశ్యంలో కాంగ్రెస్, బీజేపీ

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కాలేదు.. నోటిఫికేష‌న్ ఇంకా రానే లేదు.. అయినా బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ గులాబీ పార్టీ గెలుపు గుర్రాల జాబితాను ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో…

నిన్న సిరిసిల్ల‌.. నేడు నిజామాబాద్‌.. ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్న బీజేపీ నాయ‌కుల లీల‌లు!

బీజేపీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు అని  కాషాయ నాయ‌కులు చెప్పుకొంటారు. తామే ధ‌ర్మ ప‌రిర‌క్షకుల‌మ‌ని ఊద‌ర‌గొడుతుంటారు.  జై శ్రీరాం అంటూ రాముడి స‌త్య‌ప్ర‌వ‌ర్త‌న‌కు తాము బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌మ‌ని…

దేశ్ కీ నేత కేసీఆర్‌.. ప్ర‌ధానిగా అర్హ‌త ఉన్న లీడ‌ర్‌.. ఎంపీ అస‌దుద్దీన్ ప్ర‌శంస‌ల జ‌ల్లు

1969లో ఉవ్వెత్తున ఎగ‌సిన ఉద్య‌మం ఆ త‌ర్వాత కొంద‌రు స్వార్థ నాయ‌కుల వ‌ల్ల నీరుగారిపోయింది. అనంత‌రం 30 ఏండ్ల త‌ర్వాత కేసీఆర్ తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మాన్ని…