సమైక్య ఉన్మాదం రోజురోజుకూ ఎక్కువవుతోంది. తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రం ఒక్కో అడుగూ వేస్తున్నకొద్దీ సీమాంధ్రలో ఆందోళనకారులు మరీ పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. నిన్న తిరుపతిలో జరిగిన సమైక్య…
కరీంనగర్ ఇందిరా గార్డెన్స్లో జరిగిన అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక రెండో మహాసభలకు సుప్రీం కోర్టు మాజీ జస్టిస్, గోవా లోకాయుక్త జస్టిస్ సుదర్శన్ రెడ్డి…
హైదరాబాద్ లో గురువారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం భవనం ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సభలో కేంద్ర మాజీమంత్రి విద్యాసాగర్ రావు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లిపై నిప్పులు…
విజయవాడ శివార్లలోని ఆటోనగర్ లో లగడపాటి మీద తెలంగాణ వ్యతిరేక ఆందోళనకారులు రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. ఆటోనగర్ లారీ ఓనర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సమైక్యాంధ్ర…
ఫొటో: ఒంగోలు శివార్లలో కొత్తగా వెలిసిన ఒక వెంచర్ — సీమాంధ్రలో ప్రజలను ఉద్యమాలకు ఉసిగొల్పుతున్న నేతలే గుట్టుచప్పుడు కాకుండా పెద్దయెత్తున భూముల కొనుగోళ్లకు దిగుతున్న వార్తలు…
సీమాంధ్రలో తెలంగాణ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకూ వెర్రితలలు వేస్తున్నాయి. అక్కడి సంఘాలు, పార్టీలు చేస్తున్న కొన్ని కొన్ని నిరసన రూపాలు చూస్తుంటే “అసలు వీళ్లకు ఉద్యమమంటే పరాచికం”…
ఫొటో: శ్రీకాకుళం కలెక్టరేట్ ముందు తెలంగాణ పుస్తకాన్ని దగ్ధం చేస్తున్న సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు — ఆంధ్రప్రదేశ్ చరిత్ర పేరుతో ఇన్నాళ్లూ తాము చెప్పిన అబద్ధాలన్నీ…
సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవాన్ని తెలంగాణవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, జేయేసీలు ఘనంగా జరుపుకున్నారు. వరంగల్ జిల్లా మద్దూరు మండలం బైరాన్పల్లిలోని చారిత్రాత్మక బురుజు వద్ద…