తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గోల్కొండ కోటలో జరపాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. డిల్లీలో ఎర్రకోటలో జరిగేవిధంగా ఇక్కడ కూడా ఉత్సవాలు జరపాలని, రాబోయే…
తెలంగాణ ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1988 చట్టాన్ని తెలంగాణకు అన్వయిస్తూ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ – 101…
ప్రభుత్వ పథకాలు అసలైన లబ్ధిదారులకు చేరడానికి ఏ దేశంలోనూ నిర్వహించని రీతిలో ఒకే రోజు ఇంటింటి సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు.…
-ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే -ఖచ్చితమైన లెక్కలతో అద్భుత నిర్ణయాలు -పక్కా సమాచారంతోనే పకడ్బందీ ప్రణాళిక -పోలింగు రీతిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు…
ప్రభుత్వ పథకాలు అర్హులకే చెందేలా కార్యాచరణ రూపొందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మాదాపూర్ హైటెక్స్ లో ఈరోజు జరిగిన కుటుంబాల సూక్ష్మస్థాయి సర్వే సన్నాహక సదస్సులో…
వంకరబుద్ధి కలిగిన ఆంధ్రా పాలకులు నల్గొండ జిల్లాను వికలాంగ జిల్లాగా మార్చారని ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఆరోపించారు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం కొండగడపలో పలు…
నల్గొండ జిల్లా బీబీనగర్ లో హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. యూనివర్సిటీ నిర్మాణం కోసం 300 ఎకరాల భూమిని కూడా గుర్తించారు.…
మేడిన్ తెలంగాణ/హైదరాబాద్ అని కనిపించేలా ప్రతి వస్తువు ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆకాంక్షకు అనుగుణంగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర కృషి…
గురువారం సచివాలయంలో పారిశ్రామిక విధానంపై జరిగిన సమీక్షాసమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో దాదాపు రెండువేల ఎకరాల…