తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీమాంధ్ర ముఖ్యమంత్రుల వద్ద ఊడిగం చేస్తూ సొంత పనులు చేయించుకున్నారని, కాంట్రాక్టులు, కమిషన్లు తీసుకున్నారు తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదని పెద్దపల్లి ఎంపీ…
బుధవారం మెదక్ జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్ లో మంజీరా పైపులైన్ ప్రారంభోత్సవం,…
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం టీడీపీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, హైదరాబాద్ టీడీపీ మాజీ అధ్యక్షుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, నిజామాబాద్ జిల్లా టీడీపీ…
నలభై ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నాలుగునెలల నవజాత శిశువైన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హత్య చేస్తున్న క్రూరులు కాంగ్రెస్ నేతలని, రైతు సమస్యల మీద కాంగ్రెస్ నిర్వహిస్తున్న…
డెంగ్యూ జ్వరాలపై ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య ఈరోజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం రాజయ్య విలేకరులతో మాట్లాడుతూ ఐదు జిల్లాల్లో 53 డెంగ్యూ…
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలున్న కంపెనీలకే భాగస్వామ్యం కల్పిస్తామని, నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పంచాయితీ…
అమరవీరుల కుటుంబాలను ఆదుకునే క్రమంలో ఒక్కొక్క అమరవీరుడి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అందజేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పది…
సోమవారం సచివాలయంలో కృష్ణా రివర్ బోర్డ్ చైర్మన్ ఎస్ కే పండిట్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి విషయంలో ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును,…