mt_logo

సీమాంధ్ర కుట్రకు టీ-ఎమ్మెల్యేల చెక్

అభిప్రాయాలు రాసిస్తామని స్పీకర్ కు తెలంగాణ ఎమ్మెల్యేల లేఖ! రాష్ట్ర విభజనపై చర్చ జరక్కుండా అడుగడుగునా అడ్డుపడుతున్న సీమాంధ్ర ఎమ్మెల్యేల కుట్రలను తిప్పికొట్టడానికి టీ ఎమ్మెల్యేలు పార్టీలకతీతంగా నిర్ణయాలు…

చర్చ లేకుండానే తెలంగాణ మీద ముందుకు!

  అసెంబ్లీలో చర్చ జరక్కుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలు అడ్డుపడటంతో విభజన ప్రక్రియ ముందుకు సాగట్లేదని పలువురు టీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. అందువలన విభజన బిల్లుపై రాతపూర్వక అభిప్రాయాలను…

రేపటినుంచే తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ

తెలంగాణ బిల్లుపై బుధవారం నుండి అసెంబ్లీలో చర్చ జరిపేందుకు బీఏసీ అనుమతి ఇచ్చింది. దీంతో తెలంగాణ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఎలాగైనా చర్చ జరక్కుండా ఆపుదామని సీమాంధ్ర…

పౌరుషాగ్ని చూపిన తెలంగాణ ఎమ్మెల్యేలు

సీమాంధ్ర శాసనసభ్యులు వికృతంగా చేస్తున్న చేష్టలపట్ల టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. ఎంతో పవిత్రంగా భావిస్తున్న తెలంగాణ బిల్లు ప్రతులను సీమాంధ్ర ఎమ్మెల్యేలు చించివేయడం, కాల్చివేయడంపై వారు…

ఎన్ని అడ్డంకులొచ్చినా అసెంబ్లీకి చేరిన తెలంగాణ బిల్లు….

సోమవారంనాడు మొదలైన చర్చ…పలుమార్లు వాయిదా… ఎందరో పోరాటయోధుల ఉద్యమ స్ఫూర్తితో సాకారమైన తెలంగాణా స్వప్నం బిల్లు రూపాన్ని సంతరించుకుని అసెంబ్లీలోదర్శనమిచ్చింది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, బిల్లుప్రతులను కాల్చేసినా,…

తప్పులు బిల్లులో కాదు, నీ మెదడులో ఉన్నాయ్ రాధాకృష్ణా!

  తెలంగాణ మీద ప్రతిరోజూ ఆంధ్రజ్యోతిలో విషం చిమ్మడమే రాధాకృష్ణ దినచర్య. ఆ క్రమంలో ఎన్ని పచ్చి అబధ్ధాలనైన అలవోకగా ఆడేయడం రాధాకృష్ణ బ్యాచి నైజం. తెలంగాణ అంశంపై…

సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్: డిగ్గీ రాజా

రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించినా ఊరుకునేది లేదని, ఇది పూర్తి రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తన…

ఐదడుగుల బుల్లెట్… డిగ్గీరాజా

డిగ్గీ రాకతో విభజన ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇరుప్రాంతాల నేతలను కలుపుకుపోవడమే ప్రధాన లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. రాష్ట్రానికి చేరగానే సీఎం, పీసీసీ చీఫ్ బొత్స,…

నేటి అవసరం తెలంగాణ సినిమా

By:  మామిడి హరికృష్ణ ‘కళ కళ కోసమా, ప్రజల కోసమా?’ అనేది వందలాది ఏళ్లుగా చర్చనీయాంశమైన ప్రశ్న!కళారూపంగా సినిమా కూడా ఇదే ప్రశ్నని ఎదుర్కొంటోంది. మిగతా సినీ…

హైదరాబాదు యూటీ కానట్లే!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమైన సందర్భంగా హైదరాబాదును పదేళ్ళపాటు రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధానిగా నిర్ణయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాదును యూటీ చేస్తారనే…