తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ఆర్ధికసాయం అందించే ఫాస్ట్ పథకాన్ని పటిష్ఠంగా అమలుచేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…
పొన్నాల లక్ష్మయ్యతో ఉన్న విభేదాలతోనే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు ఆగ్రహం…
రంజాన్ సందర్భంగా మంగళవారం డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ కుటుంబ…
చంద్రబాబు శక్తియుక్తుల వల్ల కేంద్రం లక్షల కోట్లు కుమ్మరిస్తుందనే ప్రచారం సాగింది. తీరా బొటాబొటి ఓట్లతో అధికారానికి వచ్చిన చంద్రబాబుకు రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలో పాలుపోవడం లేదు.…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దగ్గరికి వచ్చే ప్రజలు, సందర్శకుల కోసం సీఎం క్యాంపు కార్యాలయానికి ఎదురుగా ఉన్న పాత ఎస్ఐబీ(స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్) కార్యాలయాన్ని కేటాయిస్తూ…
మాసాయిపేట రైల్వే ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు ఏడు లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నాడు చెక్కులను అందజేసింది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తెలంగాణ సీఎంవో పేరిట ఫేస్ బుక్ అకౌంట్ ను ప్రారంభించనుంది. హైదరాబాద్ ను వైఫై సిటీగా మారుస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కే…