-తొలి విడతగా 4,250 కోట్ల రూపాయలు విడుదల -మాఫీకానున్న మొత్తం రుణం 17 -36 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారు -బ్యాంకులకు నేరుగా చెల్లించనున్న ప్రభుత్వం -ముఖ్యమంత్రి…
సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రైతుల పంట రుణమాఫీపై చర్చించారు. వ్యవసాయ శాఖామంత్రి పోచారం…
మాసాయిపేట రైలు దుర్ఘటనలో గాయపడిన చిన్నారుల కుటుంబాలకు శుక్రవారం మెదక్ జిల్లా తూఫ్రాన్ లో భారీ నీటిపారుదల శాఖామంత్రి టీ హరీష్ రావు ఒక్కొక్కరికి లక్ష చొప్పున…
ఇకపై హైదరాబాద్ లో కొత్తగా నిర్మించే ఇళ్ళపై రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ప్యానెళ్ళను ఏర్పాటు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులను ఐటీ శాఖామంత్రి కే తారకరామారావు ఆదేశించారు.…
కొత్త రాష్ట్రానికి సవాళ్లున్నాయి.. సహకరించండి నీటి వనరులుంటేనే తెలంగాణలో పంటలు -చెరువులు పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నాం.. -వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు అధిక నిధులివ్వండి -రాష్ట్రానికి పన్నుల వాటా…
హైదరాబాద్ లోని హోటల్ కాకతీయలో 14వ ఆర్ధికసంఘ సభ్యులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. రాష్ట్ర స్థితిగతులపై, రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సీఎం ఆర్ధిక…
మొత్తం పది జిల్లాల్లో ఎన్ని చెరువులు సజీవంగా ఉన్నాయి? ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి? ఆయకట్టు ఎంత? అనే అంశాలకు సంబంధించి పూర్తి వివరాలను తనకు సమగ్రంగా అందించాలని…