రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు రూ. 20 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని, దశలవారీగా రాష్ట్రంలోని చెరువులన్నిటినీ పునరుద్ధరిస్తామని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు స్పష్టం…
శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభం కాగానే విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు లేని పాఠశాలలను కిలోమీటర్ పరిధిలో ఉన్న వేరే పాఠశాలలో కలపాలని నిర్ణయించామని…
హెరిటేజ్ సంస్థ అక్రమాలపై మాట్లాడితే టీడీపీ నేతలకు ఉలుకెందుకని, టీడీపీ నేతలు తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడకుండా హెరిటేజ్ సంస్థ డైరెక్టర్లుగా మాట్లాడుతున్నారని ఐటీ శాఖామంత్రి కేటీఆర్…
మంగళవారం టీఆర్ఎస్ ఎంపీల బృందం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్నుకలిసి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ అంశాలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన…
బడ్జెట్ సమావేశాలపై చర్చ జరుగుతుండగా అనుకోకుండా పీవీ వైపు చర్చ మళ్ళింది. సానుభూతి కోసం ప్రభుత్వం పీవీపై ప్రేమ చూపించిందని అన్న జానారెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు కేటీఆర్,…
నీళ్ళు, నిధులు, ఉద్యోగాలకోసమే తెలంగాణ సాధించుకున్నాం..టీఎస్ పీఎస్సీ ఏర్పాటు చేసి ఉద్యోగాలు భర్తీ చేద్దామంటే కేంద్రం ఉద్యోగుల విభజన అంశాన్ని పూర్తి చేయడం లేదని ఐటీ మంత్రి…
శాసనసభలో బడ్జెట్ పై చర్చ ప్రారంభం అవ్వగానే ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ, బడ్జెట్ లో వివిధ వర్గాలకు కేటాయించిన లెక్కలు సమగ్రంగా లేవని, ప్రభుత్వం ఇచ్చిన…
నాలుగోరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, తెలంగాణ బలహీన వర్గాలకు నిలయమని, బలహీనవర్గాల క్షేమమే…
సోమవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో రైతు ఆత్మహత్యలపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రతిపక్షనేతల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పారు. ఏ సందర్భంలో…
నార్త్ సౌత్ గ్రిడ్ కనెక్టివిటీ లేకపోవడంతోనే కరెంట్ ఇబ్బందులు ఏర్పడ్డాయని, రాయచూర్ నుండి షోలాపూర్ లైన్లో స్లాట్ కొనమని గత సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పామని,…