బుధవారం శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనంత పెద్ద స్థాయిలో ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నామని, నిస్సహాయులకు, నిరుపేదలకు సాయం అందించాలనే…
తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇస్తూ త్వరలోనే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళు, నిధులు, నియామకాల…
ప్రజాసమస్యలపై చర్చించడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, చర్చ జరిగితే ఎక్కడ తమ బండారం బయటపడుతుందో అనే ఉద్దేశంతోనే చర్చను అడ్డుకుంటున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.…
కాకతీయ ఉత్సవాలను రాష్ట్రప్రభుత్వం వచ్చేనెల మూడోవారంలో వరంగల్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనుంది. మూడురోజులపాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు సంబంధించిన ప్రతిపాదనలను వరంగల్ జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి…
ఈరోజు శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి ఆందోళన చేయడంతో స్పీకర్ సభను పదినిమిషాలపాటు వాయిదా వేశారు.…
వచ్చే నాలుగేళ్ళలో వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తామని, ప్రతి ఇంటికి మంచి నీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నల్లగొండ…
శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఎంతో ప్రయోజనం కలిగించనున్న డ్యామ్ ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయనున్నట్లు…
శుక్రవారం జరిగిన బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది కల్లా రాష్ట్రానికి సరిపడా విద్యుత్ సాధిస్తామని, ఛత్తీస్ గడ్ నుండి అదనంగా 1000 మెగావాట్ల…
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అన్నింటికీ హైదరాబాద్ ను కేంద్రం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.…
శాసనసభ సమావేశాల్లో ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, అమరులు కోరుకున్న బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ రూపకల్పన…