శుక్రవారం మిర్యాలగూడలో జరిగిన నల్లగొండ పార్లమెంట్ స్థాయి ఎన్నికల బహిరంగ సభకు ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర రైతు సమితి అధ్యక్షుడు గుత్తా…
దేశంలో సంకీర్ణ ప్రభుత్వమే రాబోతున్నదని, అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ కీలకం కానున్నదని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. భువనగిరి ఎంపీ స్థానానికి బూర…
రాష్ట్రంలో నెలకొల్పిన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గురుకుల తరహా బోధన అందుబాటులోకి తెచ్చి అందరికీ నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తానని…
నల్గొండ జిల్లా సూర్యాపేటలో శుక్రవారం రాత్రి రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జీ జగదీశ్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్…