తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడాన్ని విమర్శించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్… సోమవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ తన స్వంత పార్లమెంట్ నియోజకవర్గం గెలవలేకపోయిన రాహుల్ గాంధీ… జాతీయ పార్టీ ఆశయాలతో ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్ను విమర్శించే హక్కు రాహుల్కు లేదని మంత్రి ఆరోపించారు. ప్రధానమంత్రి కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ.. ముందుగా ప్రజల్ని ఒప్పించి స్వంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవాలని మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. కాగా 2019లో ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి ఎంపీగా పోటీ చేసి రాహుల్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
- C-PAC, which got TS assembly results right, predicts 8 seats for BRS in LS polls
- KCR’s efforts pay off; L&T to repair Medigadda barrage
- Telangana Congress to face formidable challenge in LS polls: Party’s internal survey
- Telangana farmers struggling to sell paddy at MSP despite assurance from CM
- Weavers’ welfare at risk due to neglect by Congress and BJP governments
- ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణించడం దురదృష్టకరం: హరీష్ రావు
- కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్
- సివిల్స్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలను అభినందించిన కేటీఆర్
- భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల బాలుడి మరణం ప్రభుత్వ హత్యే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలె వాళ్ళకి గడ్డపారలు అవుతాయి: హరీష్ రావు
- తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు తెగేదాకా కొట్లాడేది బీఆర్ఎస్సే: కేసీఆర్
- ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- గులాబీ జెండా పార్లమెంట్లో ఉంటేనే తెలంగాణకు శ్రీరామరక్ష: ఆదిలాబాద్లో కేటీఆర్
- ఏప్రిల్ 18న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బీ ఫాంలు.. త్వరలో కేసీఆర్ బస్సు యాత్ర
- డిసెంబర్ 9 నాడే రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పినందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలి: హరీష్ రావు