mt_logo

‘ఇది కదా.. బంగారు తెలంగాణ’ పుస్తక ఆవిష్కరణ 

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. గత తొమ్మిదేళ్ల లో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ  సాధించిన ప్రగతి, విజయాలపై ఆ సంస్థ  ప్రజా సంబంధాల అధికారి మేడిశెట్టి రమేష్ రచించిన ” ఇది కదా…బంగారు తెలంగాణ” అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత  రమేష్ ను సీఎం అభినందించారు.