టెట్ పరీక్ష రుజుము తగ్గించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ లేఖ రాశారు. అలాగే పరీక్ష నిర్వహణ 11 జిల్లా కేంద్రాల్లోన్నే కాకుండా 33 జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని సుమన్ కోరారు.
సుమన్ రాసిన లేఖ యథాతదంగా 👇
ముఖ్యమంత్రి గారు, నమస్కారం. మీకు మనవి చేయునది ఏమనగా టెట్-2024 పరీక్ష ఫీజులను విద్యా శాఖ భారీగా పెంచింది. గత ప్రభుత్వంలో ఒక పేపర్ రాస్తే రూ. 200ల ఫీజు, రెండు రాసిన వారికి రూ. 300 ఫీజు మాత్రమే తీసుకోవడం జరిగింది. అయితే త్వరలో జరగబోయే టెట్ పరీక్ష ఫీజు ఒక పేపర్కు రూ.1000, రెండు పేపర్లకు రూ. 2000 లకు పెంచడం సరికాదు. పెంచిన ఫీజుల వల్ల నిరుపేద, మధ్యతరగతి అభ్యర్ధులపై చాలా భారం పడుతుంది.
అలాగే కేవలం 11 జిల్లా కేంద్రాల్లోనే టెట్ పరీక్ష ఉంటుందని ప్రకటించారు. దీని వల్ల కూడా మిగతా జిల్లాల అభ్యర్థులు ఇబ్బంది పడతారు. దూరభారంతో పాటు ఆర్థికంగానూ భారం పడుతుంది. కావున మొత్తం 33 జిల్లా కేంద్రాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగలరని మనవి. 7 లక్షల మంది నిరుద్యోగుల సమస్యను అర్థం చేసుకుని పెంచిన ఫీజులు తగ్గించగలరని కోరుతున్నాము.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్