mt_logo

పోలవరం బిల్లుపై దద్దరిల్లిన లోక్ సభ!!

పోలవరం ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం లోక్ సభలో ప్రవేశబెట్టగానే తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గడ్ ఎంపీలు తీవ్రంగా నిరసన వ్యక్తం…

రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయి!

మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు ఈసారీ అన్యాయమే జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం లానే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కూడా రైల్వే ప్రాజెక్టుల…

భూమిని ముట్టుకో, ప్రళయమే!

– ఎన్ వేణుగోపాల్ ‘భూమితో మాట్లాడు, జ్ఞానమిస్తుంది’ అని బైబిల్‌లో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. ఆధ్యాత్మిక అర్థం మాట ఎలా ఉన్నా అది గొప్ప మాట.…

అపార్డ్ ను సందర్శించిన సీఎం కేసీఆర్

మంగళవారం సాయంత్రం రాజేంద్రనగర్ లోని ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (అపార్డ్) ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,…

పోలవరం ఆర్డినెన్స్ బిల్లుపై వెనక్కు తగ్గిన కేంద్రం!

ఖమ్మం జిల్లాలోని ఏడుమండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ కేంద్రప్రభుత్వం తెచ్చిన పోలవరం ఆర్డినెన్స్ బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా టీఆర్ఎస్ ఎంపీలంతా ముక్తకంఠంతో అడ్డుకున్నారు. నినాదాలు చేస్తూ…

తెలంగాణ రాష్ట్ర హక్కులను హరించాలని చూస్తే సహించం – కేటీఆర్

శాంతిభద్రతలు రాష్ట్ర సబ్జెక్టు అని, రాష్ట్ర అధికారాలు కేంద్రం చేతిలోకి తీసుకోవడాన్ని తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేదిలేదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ…

తెలంగాణపై పెత్తనం సాగించడానికే చంద్రబాబు కుట్రలు – హరీష్ రావు

హైదరాబాద్ లో శాంతిభద్రతల నిర్వహణ గవర్నర్ కు అప్పగించడం టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర అని, కేంద్రాన్ని, గవర్నర్ ను అడ్డం పెట్టుకుని తెలంగాణపై సీమాంధ్ర పెత్తనం…

ప్రగతి పథంలో తెలంగాణ రాష్ట్ర తొలి అడుగులు..

-శ్రీగుణ గటిక అమెరికా 35వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాన్ ఎఫ్ కెనెడి ఒక మాట అంటాడు. మొదటి వందరోజుల్లోనే అన్ని పనులు పూర్తికావు. మొదటి…

నవతెలంగాణ నిర్మాణ దిశగా సీఎం కేసీఆర్

సోమవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన రీ ఇన్వెంటెడ్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నవ తెలంగాణ నిర్మాణం దిశగా ముందుకు…

సర్పంచ్ నుండి సీఎం దాకా అందరూ కష్టపడాలి – కేసీఆర్

రాజకీయ అవినీతికి, పైరవీకి దూరంగా ఉంటూ ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం పాటుబడాలని, ఎన్నో ఆశలతో ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాలను వమ్ము చేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్…