రాజ్యసభలో పోలవరంపై చర్చ మొదలవ్వగానే ప్రశ్నోత్తరాలు చేపడదామన్న చైర్మన్ హమీద్ అన్సారీ వ్యాఖ్యలను తెలంగాణ ఎంపీలు వ్యతిరేకించారు. పోలవరం ఆర్డినెన్స్ పై చర్చ చేపట్టాలని తెలంగాణ ఎంపీలు…
-దేశానికి ఆదర్శంగా గుల్బర్గా ప్రాజెక్టు -ప్రజా ఉద్యమంగా సాగిన అభివృద్ధి -30 లక్షల మందికి అందిన సేవలు సవాల్రెడ్డి: ఎస్కే డే అని అందరూ పిలిచే సురేంద్ర…
-కమ్యూనిటీ డెవలప్మెంట్కు ఆద్యుడు -హైదరాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ నిర్మాత -ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావనతో వెలుగు చూసిన ఆణిముత్యం ఎవరీ ఎస్కే డే….?…
21మంది జెడ్పీటీసీల ఓట్లతో రంగారెడ్డి జెడ్పీ పీఠాన్ని టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో టీడీపీతో కలిసి జెడ్పీ చైర్ పర్సన్ పదవితో పాటు…
రాజ్యసభలో ఎన్డీయే కన్నా అధిక మెజారిటీ కాంగ్రెస్ కే ఉందని, పోలవరం బిల్లును కాంగ్రెస్ నేతలే అడ్డుకోవాలని, దీనిద్వారా వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఐటీ శాఖ మంత్రి…
క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన ట్రిపుల్ ఎఫ్ రేడియో సర్జరీ విధానాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం యశోదా ఆసుపత్రిలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం…
ఆదివారం జరిగిన లష్కర్ బోనాలలో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సతీసమేతంగా దర్శించుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, టీ. పద్మారావు,…
వివాదాస్పద పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేసినా మూజువాణి ఓటుతో బిల్లు…
ఇంజినీర్స్ డే సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజినీర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రఖ్యాత ఇంజినీర్ నవాబ్ అలీ జంగ్ పుట్టినరోజును ఇంజినీర్స్ డేగా జరుపుకోవడం మన సాంప్రదాయమని, తెలంగాణను…